Saturday 28 July 2012

'విజ్ఞాన జ్యోతి' మకుట రహిత శతక గ్రంధం

శ్రీ బి. శ్రీనివాస గాంధీ రాసిన  'విజ్ఞాన జ్యోతి' మకుట రహిత శతక గ్రంధాన్ని ఓంప్రకాశ్ ప్రచురణాలయం మూడవ పుస్తకం గా 1971 లో ప్రచురించింది. దీన్ని శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారికి అంకితమివ్వటం జరిగింది. కృతిభర్త పరిచయాన్ని చాలా చక్కగా రాశారు మా నాన్న గారు వడ్డి చంద్రశేఖర రావు! అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కాకాని వెంకట రత్నం గారి చేతుల మీదగా ఈ పుస్తకం ఆవిష్కృతమైంది!

No comments:

Post a Comment